ద్రౌపదీ, కృష్ణుడి భార్యలూ, ఇతర స్త్రీ జనమూ తమలో తాము కబుర్లు చెప్పుకున్నట్టుగానే పురుషులంతా ఒక చోట చేరి వారి ముచ్చట్లు వారు చెప్పుకున్నారు. ఆ సమయంలో అనేకమంది మునులు బలరామ కృష్ణులను చూడ వచ్చారు. పాండవులూ, మిగిలిన రాజులూ గౌరవ పూర్వకంగా లేచి, మునులకు నమస్కారాలు …
Continue Readingశిశుపాలుడికి సాల్వుడనే స్నేహితుడున్నాడు. రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకు పోయే సందర్భంలో మిగిలినవాళ్ళతో బాటు ఈ సాల్వుడు కూడా ఓడిపోయాడు. అందుకని అతడికి పౌరుషం వచ్చి, లోకంలో యాదవులు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ పట్టి, కేవలమూ మట్టి మాత్రమే తింటూ శివుణ్ణి గురించి దారుణమ…

ఒకనాడు తెల్లవారుఝామున కృష్ణుడు సాత్యకినీ, ఉద్ధవుణ్ణి వెంటబెట్టుకుని సభకు బయలుదేర బోతూండగా, ఎవరో ఒక మనిషి అతని దర్శనార్ధమై వచ్చాడు. ద్వారపాలకుల వెంట వచ్చిన ఆ మనిషి, "దేవా, మగధదేశాన్ని పాలించే జరాసంధుడు ఇరవై వేల మంది రాజులను జయించి, చెరలో పెట్టి, నానా హింస…

బాణుడి నగరాన్ని చూస్తున్న కృష్ణుడి దగ్గి రికి నారదుడు వచ్చి, "చూశావా, కృష్ణా? ఈ పట్టణాన్ని పార్వతీ సమేతుడైన శివుడు స్వయంగా కాపాడుతున్నాడు. అందుచేత నీకు కార్యసిద్ధి అయే మార్గం జాగ్రత్తగా చూసుకో,” అన్నాడు. దానికి కృష్ణుడు చిరునవ్వు నవ్వి, "మా పనికి ఈ…

బాణుడి రథం వెయ్యి మూరల నిడివిగలది. దానికి వెయ్యి గుర్రాలు పూన్చివున్నాయి. రథం ఎలుగుబంటి తోలు కప్పి ఉన్నది. దానికి ఒక ఎర్రజెండా, నెమలి పతాకా ఉన్నాయి. ఆ రథం నిండా గదలూ, విల్లులూ, ఖడ్గాలూ, శక్తులూ పెట్టుకుని కుంభాండుణ్ణి సారధిగా చేసుకుని, బాణుడు అనిరుద్ధుడి పై య…

ఉష చూపులు అనిరుద్ధుడి పటం మీద లగ్నమైపోవటమూ, ఆమెకు కలిగిన గగుర్పాటూ గమనించి చిత్రరేఖ చిరునవ్వు నవ్వుతూ, "నీకు కలలో కనిపించినవా డెవడో తెలిసిపోయిందిలే. అతను ఎక్కడ, వీస్థితిలో ఉన్నాసరే, నేను వెళ్ళి అతన్ని తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను. ఆ తరవాత నీయిష్టం,” అన్…

బలి కుమారుడు బాణాసురుడు. అతని రాజధాని శోణపురం. వెయ్యిచేతులు గల బాణుడు చిన్నతనంలో తెగ తిరిగాడు. ఒకనాడు అతను, మణులతోనూ, బంగారం తోనూ ప్రకాశించే కుబేర పర్వతపు గుహలో కుమారస్వామి ఆటలలో ముణిగి ఉండ టమూ, శివపార్వతులు వినోదించుతూ ఉండటమూ చూశాడు. కుమారస్వామి ఆరు ఆరు ముఖా…

ద్వారక పైకి దండెత్తి వెళ్ళే సన్నాహంలో ఉండగా పౌండ్రవాసుదేవుడి ఇంటికి నార దుడు వచ్చాడు. పౌండ్రుడు నారదుడికి ఎదురు వెళ్ళి, అర్ఘ్యపాద్యాలిచ్చి, బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి, "మహానుభావా, 'నువు తిరగని లోకం లేదు. ఎక్కడికి ఎక్కడికి పోయినా నిన్నెవరూ అడ్డగించర…

కృష్ణుడు ప్రారంభించిన యజ్ఞం పూర్తి అయింది. అనేక వేలమంది బ్రాహ్మణు లకు సంతర్పణ జరిగింది. అర్జునుడూ, సాత్యకి మొదలైన వాళ్ళను యాభైమందిని తన పంక్తిన పెట్టుకుని కృష్ణుడు విందు ఆరగించాడు. తరువాత అందరూ సభా భవనంలో చేరి కులాసాగా కబుర్లు చెప్పు కునేటప్పుడు అర్జునుడు కృష…

ఇంద్రుడూ, కృష్ణుడూ ఇష్టాగోష్ఠి, ముగించి, శచీదేవినీ, సత్యభామను వెంటబెట్టుకుని అదితిని చూడబోయారు. వారందరూ అదితికి ప్రణామాలాచరించారు. అప్పుడు ఇంద్రుడు ఆమెకు ఆమె కుండలాలు ఇచ్చేస్తూ, కృష్ణుడు నరకుడి పై చూపిన పరాక్రమాన్ని వివరంగా వర్ణించి చెప్పాడు. అదితి కృష్ణుడికి…
